వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైనది. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వాటి నివా
గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలకు హాజరై కంటి పరీక్షలు చేయించుకుంటున్న ప్రజల్లో 30% మందికి ఉచితంగా కంటి అద్దాలు అందేలా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పాల్వన్ కుమార్ అన్నా�