అరుదైన రక్త సంబంధిత రుగ్మత ‘ఫ్యాక్టర్-వీ’ లోపంతో బాధపడుతున్న గర్భిణికి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా ప్రసవం జరిపారు. లక్షల్లో ఒకరికి వచ్చే ఈ రుగ్మతతో ప్రసవ సమయంలో తీవ్ర రక్త
క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, క్షయ వ్యాధిని అంతమొందించడం సాధ్యమని క్షయ వ్యాధిలేని సమాజాన్ని నిర్మించడమే మన లక్ష్యమని జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు అన్నారు.