తెలంగాణ అటవీశాఖ సమగ్రాభివృద్ధికి జపాన్ ఇంటర్నేషనల్ ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుంచి రుణ సహాయం పొందేందుకు అటవీశాఖ ప్రాథమిక ప్రతిపాదనలను సమర్పించిందని అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సీ సువర్ణ
చైనా మాంజాను అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్, అటవీ దళాల ప్రధాన అధికారిణి డాక్టర్ సీ సువర్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం అరణ్యభవన్లో వివిధ శాఖల అధికారులతో సమీక్�
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారిగా డాక్టర్ సీ సువర్ణ బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన సువర్ణ ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేశారు.