చైనా మాంజాను అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్, అటవీ దళాల ప్రధాన అధికారిణి డాక్టర్ సీ సువర్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం అరణ్యభవన్లో వివిధ శాఖల అధికారులతో సమీక్�
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారిగా డాక్టర్ సీ సువర్ణ బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన సువర్ణ ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేశారు.