పరిగి మున్సిపాలిటీ పరిధిలోని న్యామత్నగర్లో శనివారం ఇస్తేమా ప్రారంభమైంది. ఇస్తేమాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం రాత్రి �
గత రెండున్నర నెలలు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నం దున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించలేకపోయామని, ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.