హనుమకొండ అంబేద్కర్నగర్ వద్ద డబుల్ బెడ్రూం బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం తాళాలు పగులగొట్టి ఇంటి లోపలికి వెళ్లార�
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను దగా చేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జనగామ సమీకృత కలెక్టరేట్కు వచ్చిన ఆయన నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ పాలకుర్తి మండ�