కోడేరు మండలం నర్సాయపల్లి గ్రామంలో గత మే నెలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆగ్రామ సర్పంచ్ ఖాజాబేగం వార్డు సభ్యులు బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ల�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాకారంతో వలస బిడ్డల గోస తీరనున్నది. సమైక్య పాలకుల చేతిలో బందీ అయిన కృష్ణమ్మ తెలంగాణకు పచ్చ తోరణం కడుతున్న వేళ మన బతుకులు మారనున్నాయి.