రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచి.. సంక్షోభం నుంచి రైతులను బయటపడేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ డిమాండ్ చేశారు. మంగళవారం వైవీ కృష్ణారావు భవన్
ఫార్మాసిటీపై పోరుబాటకు మూడు గ్రామాలకు చెందిన భూ బాధితులు ప్రతిన బూనారు. వారికి పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణ నిఫుణులు దొంతి నర్సింహారెడ్డి మద్దతు పలికారు. గురువారం సంగారెడ్డి జి