లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ భాగస్వామైన టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ లాయిడ్స్ ఆఫ్షోర్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా లక్ష కిలోల బియ్యాన్ని విరాళంగా అందజేస
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యాన్ని ఈ నెల 25న వేలం వేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.