మరణించినా జీవించాలంటే... ప్రతీ ఒక్కరూ అవయవదానంకు ముందుకు రావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ అన్నారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో జాతీయ అవయవదాన దినోత్�
తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తోటపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి శ్రీనివాస్ అనే యువుకులు గర్భిణీ కి రక్తదానం చేసి ప్రాణాలు నిలిపారు.