అన్ని దానాల్లోకెల్ల రక్తదానం గొప్పది.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తం ఎంతో ఉపయోగపడుతుంది. సమాజంలో ఇలాంటి అవసరాలను గుర్తించిన మండలంలోని రాగంపేటకు చెందిన కన్నె రాజు.. వృత్తిరీత్యా కాని�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంఎన్జే ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సహకారంతో శనివారం టీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 11 రీజియన్లు, 97 డిపోలలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో 3,50