గత కొన్ని దశాబ్దాలుగా భారత్, చైనా, భూటాన్ ట్రై జంక్షన్లో కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గత ఎనిమిదేండ్లుగా భూటాన్కు చెందిన ఈ భూభాగంలో చైనా 22 గ్రామాలు, స్థావరాలను నిర్మించినట్ట�
డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలపై నిఘా పెంచామని ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిణామాలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని తెలిపింది.