Dog | హిమాచల్ ప్రదేశ్లో ఓ శునకం 67 మంది ప్రాణాలను కాపాడింది. ఈ శునకం సకాలంలో పెద్దగా మొరుగుతూ, తిరగడంతో వీరంతా భారీ వరదల నుంచి తప్పించుకోగలిగారు. ఈ సంఘటన మండీ జిల్లాలోని సియాథీ గ్రామంలో జూన్ 30 అర్ధరాత్రి జర�
భోపాల్: నిజమైన నేస్తమని ఒక కుక్క నిరూపించింది. కిడ్నాపర్ల నుంచి యజమానిని కాపాడింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. గ్వాలియర్లోని అశోక్ నగర్కు చెందిన నితిన్ ఇంట్లో ఒంటరిగ�