DMK MP Raja | తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఏ రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఎన్నడూ ఒక దేశం కాదని, అది ఒక ఉపఖండం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మరోవైపు జ�
కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఏ రాజాకు చెందిన రూ.55 కోట్ల విలువైన ‘బినామీ’ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. ఇందులో 15 స్థిరాస్తులు ఉన్నాయని తెలిపింది. మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భ�