ఎండలు ముదురుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధాకారి డాక్టర్ సుబ్బారాయుడు వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం నెన్నెల ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. వైద్య సిబ్బందికి సలహాల
ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జీ.సుబ్బారాయుడు హెచ్చరించా రు.