డీఎంఎఫ్టీ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ ట్రస్ట్)లో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధి యాజమాన్యం కృషి చేయాలని, గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించాలని పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, ఎన్జీవోలు అభిప్రాయపడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టాలి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం మండలంలో విస్తృత పర్యటన రూ. 5.30 కోట్లతో చేపట్టే రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన మంత్రి సమక్షంలో 150 మంది టీఆర్ఎస్లో