కర్నాటకలో సంఘ్ పరివార్ సభ్యులు రెచ్చిపోయారు. మంగళూర్ జిల్లాలో కొందరు యువకులు నిర్వహిస్తున్న డీజే పార్టీ ఈవెంట్లోకి చొరబడిన భజరంగ్ దళ్ సభ్యులు దాన్ని భగ్నం చేయడంతో పాటు యువకులపై దాడి �
ప్రశాంత వాతావరణంలో చికిత్స అందిస్తూ రోగులకు స్వాంతన కలిగించాల్సిన బోధనాసుపత్రిలో భారీ శబ్ధాలతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్, డీజే పార్టీని ఏర్పాటు చేయడం కలకలం రేపింది.