దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో�
దీపావళి పండుగ సందర్భంగా భూపాలపల్లిలో ఏటా ఒకరి కనుసన్నల్లోనే దుకాణాలు ఏర్పాటయ్యేవి. అన్ని అనుమతులు తీసుకునే బాధ్యత అతడే తీసుకునేవాడు. ఇందుకోసం వ్యాపారుల నుంచి కొంత మొత్తం తీసుకునేవాడు. ఇప్పుడు పరిస్థిత