ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు (Diwakar Travels) దగ్ధమైంది. మరో బస్సు పాక్షికంగా కాలిపోయి�
Diwakar Travels | బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించి నడుపుతున్న దివాకర్ ట్రావెల్స్పై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కేసు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.