భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినా జిల్లాలోని పోలీసులు మాత్రం ఇంకా అప్రమత్తంగానే ఉన్నా రు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. �
జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు లభించాయి. విధుల్లో సత్తా చాటిన పోలీసులను ప్రభుత్వం ఏటా వివిధ పథకాలతో సత్కరిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈసారి కూడా పలువురికి సేవా పథకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర�