ఉచిత చేప పిల్లల పంపిణీని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శనివారం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప
తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో కులవృత్తులకు పూర్వవైభవం వస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో దళితులు, నేతన్నలు, గౌడన్నలు, యాదవ్లు, మత్స్యకారులు ఇలా అన్ని సామాజిక వర్గాలు ఆర్థికాభివృద్ధి స