ఐసీసీ టోర్నీల్లో వేదిక ఏదైనా పాక్పై (Pakistan) తమదే పైచేయి అని టీమ్ఇండియా (Team Indai) మరోసారి నిరూపించింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్లో దాయాది జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది.
Odisha train tragedy | తన జీవితంలో ఇన్ని మృతదేహాలు ఎప్పుడూ చూడలేదని ఒడిశా అగ్నిమాపక అధికారి తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం (Odisha train tragedy) గురించి ఒడిశా ఫైర్ సర్వీసెస్ డ