‘లోఫర్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఎం.ఎస్.ధోనీ’ ‘భాగీ’ సిరీస్ సినిమాలతో మంచి విజయాల్ని అందుకుంది. యువతరంలో కూడా ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
సంగీతానికి బౌండరీస్ ఉండవు. పాట బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఎల్లలు దాటిపోతోంది. ముఖ్యంగా తెలుగు పాటలు ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నాయి. మన సంగీతం బాలీవుడ్ లో కూడా వినిపిస్తోంది. ఇక్కడ సంచలనం రేపుతున్న దేవి శ�
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తాజా చిత్రం రాధే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్