Omar Abdullah Meet PM Modi | జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత వారిద్దరూ భేటీ కావడం ఇది తొలిస�
Israel-Hamas war | ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ప్రధాని మోదీ సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war), పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి వీరిద్దరూ చర్చించారు.