ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముదిగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం పలువురు దివ్యాంగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు �
దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే, వారి ప్రాతినిధ్యం లేకుండానే ప్రభుత్వం విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ప్రశ్నించారు. వికలాంగుల హక్కుల �