శ్రీనందు, యామిని భాస్కర్ జంటగా వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘సైక్ సిద్ధార్థ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రీనందు మాట్లాడుతూ..�
యువ నటుడు శ్రీనందు లీడ్రోల్ చేస్తున్న అప్కమింగ్ మూవీ ‘సైక్ సిద్ధార్థ్'. యామినీ భాస్కర్ కథానాయిక. వరుణ్రెడ్డి దర్శకుడు. శ్రీనందు, శ్యామ్ సుందర్రెడ్డి తుడి కలిసి నిర్మిస్తున్నారు.