అంతర్జాతీయ స్థాయిలో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ (ఐఎస్డీసీ)లో శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు జయకేతనం ఎగురవేసినట్టు అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. 30 దేశాలకు చె
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్టు శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ తెలిపారు. 498 మార్కులతో తమ విద్యార్థి ఆలిండియా టాపర్గా నిలిచినట్టు పేర్కొన్నారు.