ప్రభాస్ కథానాయకుడిగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై కొన్ని వివాదాలు చెలరేగుతున్నా..బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతున్నది. ‘ఆదిపురుష్' క�
పాన్ ఇండియా లైనప్ను కొనసాగిస్తున్నారు స్టార్ హీరో ప్రభాస్. ఆయనకు ప్రస్తుతమున్న భారీ చిత్రాల జాబితాలో మరొకటి చేరింది. ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్తో ‘సలార్' అనే సినిమా చేస్తున్నారు.