BJP's Rajya Sabha Tally Dips | రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం తగ్గింది. (BJP's Rajya Sabha Tally Dips) ఎన్డీయే బలం కూడా మెజారిటీ మార్కు కంటే 12 దిగువన ఉంది. నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం శనివారంతో పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ సభ
హైదరాబాద్: తెలంగాణాలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2017-19 మధ్య అన్నదాతల బలవంతపు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని పేర్కొంది. 2017లో 846, 2018లో 900 మంది రైతులు తెలంగాణాలో ఆత్మహత్య చేసుకోగా 2019లో ఈ స�