జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main Results) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం ఉదయం విడుదల చేసింది.
నల్లగొండ : ఓఆర్ఆర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నార్కట్ పల్లి మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి భౌతిక దేహానికి తెలంగాణ శాసనమండ