ఈసారి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ఈసారి డిజిటల్ విధానంలో నమోదు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నియోజకవర్గానికి ఓ ఇన్చార్జీని నియమించారు. ఇలా మహబ�
డిజిటల్ విధానంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్చార్జి లను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఇన్చార్�
ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చాలామంది స్మార్ట్ఫోనే ప్రపంచంగా బతికేస్తున్నారు. ఉదయం లేవగానే.. ఫోన్ను చేతిలోకి తీసుకుంటున్నారు. మంచం మీదినుంచే.. సోషల్ మీడియా మెసేజ్లు, తాజా వార్తలను తనిఖీ చేస్తున్నారు.
భవిష్యత్తు మొత్తం డిజిటల్ రంగానిదే. ప్రపంచం కాదు, విశ్వమే ఒక కుగ్రామంగా మారిపోయి, మనిషి అరచేతిలోనే విశ్వమంతా అమరిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలాంటి కాలంలో రాష్ట్రంలోని చిన్నారులను సాంకేతికరంగ నిపుణ