Manchu Lakshmi | సినీ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi )నారాయణపేట జిల్లా (Narayanapet) నారాయ ణపేట మండలం కొల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ను(Digital classroom) మంగళవారం ప్రారంభించారు.
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.