కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి గ్రామంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తరలించారు. డయేరియా పంజా విసరడంతో గ్రామంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే గ్రామానికి చెందిన నా�
AP Minister Rajini | గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి అనారోగ్యంపాలైన బాధితుల కోసంహెల్ఫ్లైన్ అందుబాదులోకి తీసుకొచ్చామని ఏపీ మంత్రి విడదల రజిని వెల్లడించారు.