Flight Operations | గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 26 వరకూ ఉదయం 10.25 గంటల నుంచి 12.45 గంటల వరకూ ఢిల్లీ విమానాశ్రయ పరిధిలో విమానాల రాకపోకలపై నిషేధం విధించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నెటిజన్లు మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్
డయల్ అనేది ఒక గడియారం బాహ్యభాగం. దీని లోపల ఒక వృత్తాకరపు లోహపు పలకపై 1 నుంచి 12 వరకు గల అంకెలు సమానదూరాల్లో ఉంటాయి. ఒక్కొక్క అంకె ఒక్కొక్క గంటను సూచిస్తుంది. మొత్తం మీద...