తిరుమల : తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఐదురోజుల క్రితం వేద పాఠశాలలో కరోనా కేసులు �
అమరావతి : తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 50 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో విద్యార్థులందరినీ తిరుపతిలోని పద్మావతి కొవిడ్ కేంద్ర�