కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల బతుకులు మళ్లీ ఆగమవుతాయని జిల్లా రైతాంగం ఆందోళన చెందుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో భూమి రిజిస్ట్రేషన్ కావడానికి ఏండ్ల తరబడి రిజిస్ట్రర్, తహసీల్ కార్యాలయాల చుట్టూ త
ప్రభుత్వం ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్ను అందుబాటులోకి తెచ్చింది. ధరణి సేవలను విస్తృతం చేయడంతోపాటు కొన్ని చిన్న చిన్న లోపాలను సవరించే లక్ష్యంతో వీటిని జత చేసింది.
‘ధరణి’ పోర్టల్తో భూమి రిజిస్ట్రేషన్ పది నిమిషాల్లో పూర్తవుతున్నది. ఐదు నిమిషాల్లో పట్టా చేతికి వస్తున్నది. గతంలో రిజిస్ట్రేషన్లు, పట్టాలు దళారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉండేవి. వాళ్లు రాసిందే రాత