అన్ని వ్యవస్థల కన్నా పార్లమెంటే అత్యున్నతమైనదని ఉపరాష్ట్రపతి ధన్కర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం తప్పుబట్టారు. ఆయన చెప్పినట్లుగా పార్లమెంటు అత్యున్నతమైనది కాదని, రాజ్యాంగమే అన్నింటికంట�
‘ఏ వ్యవస్థ, ఏ వ్యక్తీ ప్రశ్నించడానికి వీల్లేదు. నా మాటే శిలా శాసనం’ అనే నిరంకుశ భావన రాజ్యమేలుతున్న వేళ ...‘ప్రతి ఒక్కదానిని ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే మనం జీవించి ఉన్నట్టు’ అని న్యాయశాస్త్ర విద్యార్థుల�