నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు | రాష్ట్రంలో కరోనా నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. 859 పెట్రోలింగ్ వాహనాలు, 1,523 ద్విచక్ర
మరోసారి అనుమతి | ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ టీకాల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరోసారి అనుమతించింది. ప్రస్తుతం 45 ఏండ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించింది.
వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు | కొవిడ్ రోగులను చికిత్స నిమిత్తం దవాఖానలో చేర్చుకునే విషయంపై ప్రైవేట్ దవాఖానలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కేసులు పెరిగే అవకాశం | రాష్ట్రంలో రానున్న ఆరువారాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారందరికి గురువారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ వేయనున్నట్లు డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం సూచిం�