స్వయం ప్రతిపత్తి కలిగిన కార్గిల్లోని లఢక్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల కూటమి మట్టి కరిపించింది.మొత్తం 30 సభ్యులలో నలుగురిని నామినేట్ చే
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా కటారు రవికుమార్ రెడ్డి ఎన్నికయ్యారు.