‘జగిత్యాల- జైత్రయాత్ర’తో సామాజిక చైతన్యం నింపిన నేల. భూమి కోసం..భుక్తి కోసం.. విముక్తి కోసం వామపక్ష ఉద్యమాలకు ఊపిరులు ఊదిన గడ్డ ఇది. నా జననీ జగిత్యాల గడిచిన ఎనిమిదేండ్లుగా కొత్త రూపు దిద్దుకొంటున్నది. ఇక్క�
చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామ రూపురేఖలు మారాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్వగ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. గ్రామ జనాభా 2,244 ఉండగా, ఓటర్లు 1,826 మంది ఉన్నారు