అతి తీవ్ర తుఫాను బిపర్జాయ్ (Cyclone Biparjoy) గుజరాత్ (Gujarat) తారాన్ని తాకింది. గురువారం రాత్రి కచ్ ప్రాంతంలోని లఖ్పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్, సౌరా�
బిపర్జాయ్ తుఫాను (Cyclone Biparjoy) నేడు గుజరాత్ తీరాన్ని తాకనుంది. సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పాకిస్థాన్ తీరం సమీపంలోని కచ్లో ఉన్న జఖౌ పోర్టు (Jakhau port) జకావ్ పోర్టు వద్ద అది కేంద్రీకృతమవుతుందని భారత వాతావరణ శాఖ వ�
తీరప్రాంత జిల్లాలకు (Coastal areas) చెందిన 30 వేల మందిని అధికారులు తాత్కాలిక షెల్టర్లకు (Temporary shelters) తరలించారు (Evacuated). అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.