17న కౌన్సిల్ సమావేశంలో నిర్ణయానికి అవకాశం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: పెట్రోల్, డీజిల్పై దేశమంతటా ఒకే పన్ను విధించేలా జీఎస్టీ పరిధిలో చేర్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు ప్రధాన �
పెట్రోల్ ధర| పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 30 పైసలు వడ్డించాయి. దీతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు ప్రెటోల్ ధర రూ.101.84కి చేరింది.
ఆగని పెట్రో వడ్డన| దేశంలో పెట్రో వడ్డన ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజులు పెట్రోల్ ధరలు క్రమం తప్పకుండా పెంచుకున్న కంపెనీలు.. అప్పుడప్పుడు డీజిల్ వినియోగదారులపై దయతలుస్తున్నాయి. నిన్న పెట�
ఇప్పటికే పలు రాష్ర్టాల్లోవంద దాటిన పెట్రోల్ ధరతాజా బాదుడుతో పెట్రోల్పై 27, డీజిల్పై 28 పైసలు వడ్డింపు న్యూఢిల్లీ, జూన్ 4: ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో లీట
మళ్లీ పెరిగిన ఇంధన ధరలున్యూఢిల్లీ, మే 23: కేవలం ఈ ఒక్క నెలలోనే 12వ సారి ఇంధన ధరలు పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 17 పైసలు, డీజిల్పై 29 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ముంబైలో లీటరు పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా.. జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళుతున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్ లేదా డీజిల్ వినియోగంతో నడిచే వాహనాల స్థానే విద్యుత్ వినియోగ వాహనాల కొనుగోలు చే�