అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ మధిర తహసీల్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మందా సైదులు, పడకంటి మురళి మాట్లాడుతూ.. అనర్హులను అర్హులుగా ఎంపిక �
అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వైరా మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో గల నిరుపేదలు మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నిరుపేదలు మాట్లా