ఉమ్మడి వరంగల్ జిల్లా పురావస్తు శాఖ మ్యూజియం నీళ్ల మడుగులో ఉన్నది. కాం గ్రెస్ ప్రభుత్వ తీరుతో మ్యూజియం మూతపడిన పరిస్థితి వచ్చింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) అడ్మినిష్ర్ట
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ పనులను శనివారం పురావస్తు శాఖ అధికారులు పూర్తిచేశారు. గర్భాలయంలో అభిషేకం చేసిన నీళ్లు బయటికి వెళ్లేందుకు ఐదు రోజ�