రాష్ట్రంలోని మూడు జిల్లాల డీఈవోలపై వేటుపడింది. నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల డీఈవోలను విద్యాశాఖ బదిలీచేసింది. నిజామాబాద్ డీఈవో దుర్గాప్రసాద్, నిర్మల్ జిల్లా డీఈవో రవీందర్రెడ్డి సుధీర�
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 81.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో దుర్గా ప్రసాద్ తెలిపారు.