పదో తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఇన్విజిలేటర్, ఇద్దరు అధికారులపై డీఈవో చైతన్య జైని శనివారం వేటు వేశారు. వేంసూరు మండలం వేంసూరు, ఆడసర్లపాడు పరీక్ష కేంద్రాలను శనివారం తనిఖీ చేసిన ఆ
ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, పాఠశాలలకు అనధికారికంగా గైర్హాజరైతే చర్యలు తప్పవని డీఈవో చైతన్య జైనీ హెచ్చరించారు. మంగళవారం డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం �