ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. ప్రపంచ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలవగా.. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో సమీర్ వర్మ గాయం కారణంగా మ్య�
శ్రీకాంత్, లక్ష్యసేన్ ఔట్ డెన్మార్క్ ఓపెన్ ఒడెన్స్: సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. డెన్మార్క్ ఓపెన్లో వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురు