Brij Bhushan | రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh), సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. బీజేపీ ఎంపీ అయిన ఆయన ఈ నెల 5న అయోధ్యలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయి�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వద్ద రైతుల నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్లమెంట్ వద్ద నిరసనపై పునరాలోచించుకోవాలని రైతు నేతలకు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభ�