తమ రంజీ ట్రోఫీ కెరీర్లో ఢిల్లీ జట్టు దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. మంగళవారం ఆ జట్టు సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో తమకంటే తక్కువ ర్యాంకు కల్గిన, ఇంతవరకూ అపజయమన్నదే ఎరుగని జమ్ముకశ్మీర్ చేతిలో ఓటమిపాలై�
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) నాలుగో సీజన్ దబాంగ్ ఢిల్లీ జట్టు దుమ్మురేపుతున్నది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 11-4తో యు ముంబాపై ఘన విజయం సాధించింది.
సిద్దిపేట : వాటర్ అవార్డు 2020 కోసం సిద్దిపేట మున్సిపాలిటీ పంపిన దరఖాస్తును పరిశీలించిన కేంద్రం క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధిక�