శాంతియుత ఉద్యమాన్ని అణచివేత చర్యలతో గానీ, రాజకీయ కుయుక్తులతో గానీ నొక్కేయాలని చూస్తే అది ప్రజావిస్ఫోటానికి దారితీసి, ప్రభుత్వ పునాదులనే కదిలిస్తుందని ప్రముఖ కవి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస�
ఉపాధ్యాయుల వేధింపులతో ఢిల్లీలోని (Delhi Student) ఒక ప్రముఖ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 16 ఏండ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెట్రో స్టేషన్ (Metro Station) నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆ బాలుడు.. తన ఆత్మహత్యకు పాఠ�