పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్ను బుధవారం ఉదయం తిరిగి ప్రారంభించిన క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
Delhi | రైతుల ఛలో ఢిల్లీ రాజధాని ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. రైతులు పార్లమెంట్ హౌస్, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపునున్నట్లు రైతులు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలోని 29 సరిహద్దులను మంగళ�
కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడంతోపాటు పలు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు మంగళవారం నిర్వహించ తలబెట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్తో రాజధాని హస్తినలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది.